జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రాష్ట్రాన్నిఅమ్మకానికి పెడతారా'
Published on Fri, 01/30/2015 - 15:57
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టేలా ఉందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయనిక్కడ మాట్లాడుతూ... వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని తరలించాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సచివాలయం తరలింపు వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతుందని జీవన్ రెడ్డి చెప్పారు. సీఎం వ్యక్తిగత నమ్మకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై భారం పడేలా ఉండరాదని సూచించారు.
#
Tags