వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సింగపూర్ బయల్దేరిన సీఎం కేసీఆర్
Published on Tue, 08/19/2014 - 22:14
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తొలిసారి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. మంగళవారం రాత్రి కేసీఆర్ సింగపూర్కు బయల్దేరివెళ్లారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్తో పాటు సింగపూర్ ప్రధాని కూడా హాజరవుతారు.
సింగపూర్ వెళ్లే ముందు కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. మార్కెటింగ్ తెలంగాణ కోసం సింగపూర్ వెళ్తున్నానని చెప్పారు. కేసీఆర్ సింగపూర్తో పాటు మలేసియాను కూడా సందర్శించనున్నారు. ఇదిలావుండగా సమగ్ర సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.
#
Tags