పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తీవ్ర అనిశ్చితిలో ఆర్థిక పరిస్థితి: కేసీఆర్
Published on Sat, 12/07/2019 - 21:40
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని తెలిపారు. ఈ ఏడాది రూ.2957కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిందని అన్నారు. కాగా అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రికి కేసీఆర్ సూచించారు. ఈ విషయమై త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 11న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
#
Tags