రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'33 శాతం పంట నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి'
Published on Fri, 04/17/2015 - 21:27
హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్న పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా అంచనా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అకాల వర్షాలపై కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 33 శాతం పంట నష్టం జరిగినా పరిగణలోకి తీసుకోవాలిని కేసీఆర్ సూచించారు. హరితహారం కోసం హైదరాబాద్ ను 400 విభాగాలుగా విభజిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
#
Tags