రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'గ్రామజ్యోతి పథకాన్ని స్వాగతిస్తున్నాం'
Published on Wed, 08/12/2015 - 10:31
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గ్రామజ్యోతి' పథకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్నదే బీజేపీ డిమాండ్ అని అన్నారు. మహిళా సంఘాలతో చర్చించిన తర్వతనే ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.
#
Tags