వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేటీఆర్కు ప్రతిష్టాత్మక పురష్కారం
Published on Sun, 12/17/2017 - 18:01
సాక్షి, హైదరాబాద్: ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామరావుకు మరో ప్రతిష్టాత్మక పురష్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మంత్రి కేటీఆర్కు ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ( అర్బన్) పట్టణాల్లో హరిత హారం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ అవార్డును ఈ నెల 20న ఢిల్లీలో ప్రదానం చేస్తారు. గతంలో ‘స్కోచ్’ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కేటీఆర్కు ప్రదానం చేసింది.
#
Tags