రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఖర్చు ఎంత అయినా పేదలందరికీ పెన్షన్లు ఇస్తాం'
Published on Mon, 12/01/2014 - 12:03
హైదరాబాద్:అర్హులైన లబ్దిదారులందరికీ పెన్షన్లు అందించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పెన్షన్లు, వాటర్ గ్రిడ్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందించాలన్నారు. పరిమితులు లేకుండా పేదలందరికీ పెన్షన్లు అందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమిలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఎంత ఖర్చయినా సరే పేదలందరికీ పెన్షన్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.
#
Tags