ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మే డే నాడు విధుల్లో కార్మికులు...
Published on Fri, 05/01/2015 - 17:37
హయత్నగర్ (రంగారెడ్డి) : మే డే రోజు కూడా కార్మికులతో గోదాముల్లో పని చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో లేబర్ అధికారులు దాడులు జరిపారు. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని ఫతుల్లాగూడలో జరిగింది.
ఫతుల్లాగూడలోని మధురా కోట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ గోదాముల్లో మేడే రోజు కూడా కార్మికులతో పని చేయిస్తున్నట్లు లేబర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. దీంతో గోదాములపై దాడి చేసి కారకులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags