Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లారీ, బైక్ ఢీ: వ్యక్తి మృతి
Published on Sun, 08/23/2015 - 18:09
ధన్వాడ: మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం పెద్దచింతకుంట కల్వర్టు వద్ద ఆదివారం మధ్యాహ్నాం ఎదురెదురుగా వచ్చిన లారీ, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
#
Tags