రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేమజంట ఆత్మహత్య
Published on Sun, 10/11/2015 - 11:57
కరీంనగర్ (కోహెడ) : కరీంనగర్ జిల్లా కోహెడ మండలం ఎల్లమ్మ ఆలయ సమీపంలోని బావిలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతులు కోహెడ పట్టణానికి చెందిన కోడముంజ శిరీష(20), జెర్రిపోతుల నవీన్(22)లుగా గుర్తించారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags