amp pages | Sakshi

కంటోన్మెంట్ రోడ్లు రాత్రి వేళల్లో తెరచి ఉంచాలి

Published on Fri, 11/28/2014 - 01:55

* రక్షణశాఖ మంత్రికి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: భద్రత పేరిట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను మిలిటరీ సిబ్బంది మూసివేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు.

విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్లను అకస్మాత్తుగా భద్రత పేరుతో మూసివేయడం సరికాదన్నారు. దీంతో సుమారు 12 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ‘రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉందని రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశా. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని మల్లారెడ్డి తెలిపారు.
 

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌