వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బండరాయితో మోది చంపేశారు
Published on Sat, 07/11/2015 - 18:27
అత్తాపూర్ (హైదరాబాద్) : గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్ద గల నీటి సంపులో ఓ యువకుడి మృతదేహం స్థానికులకు కనిపించింది.
దీనిపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి తలపై బండరాయితో మోది చంపిన ఆనవాళ్లున్నాయి. అపరిచితులు ఈ దారుణానికి ఒడిగట్టారా లేక డబ్బుల విషయమై జరిగిన గొడవలో స్నేహితులే చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags