రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లారీ ఢీకొని వ్యక్తి మృతి
Published on Tue, 11/17/2015 - 15:47
అశ్వారావుపేట (ఖమ్మం) : ఇటుకల లోడ్తో వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం రాజాపురం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి ఓ వ్యాపారి ఇటుకలను తీసుకుని పశ్చిమగోదావరి జిల్లా విజయరాయికి వెళుతున్నాడు. రాజాపురం వద్ద ఓ లారీ టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా... వ్యాపారి గోలెపు పొచ్చయ్య (30) తీవ్ర గాయాలతో వాహనంలోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు.
#
Tags