వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
Published on Sun, 08/12/2018 - 02:54
పర్ణశాల: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని కౌకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని గుడ్రా గ్రామానికి శనివారం తెల్లవారుజామున సుమారు 20 మంది మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన కుంజా లోకేష్ను, మాట్లాడే పని ఉందని చెప్పి ఇంటి నుంచి పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం లోకేష్ను చిత్రహింసలు పెట్టి గొంతు కోసి చంపారు. స్థానిక ఏఎస్పీకి సహకరిస్తున్నందుకే హత్య చేసినట్లు మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. మరోవైపు సుక్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఆగస్తు 13న సుక్మా జిల్లా బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.
#
Tags