నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి
Published on Tue, 03/29/2016 - 11:26
మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న జి.సుదర్శన్రెడ్డి(50) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈనెల 19వ తేదీన సుదర్శన్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయారు. ఆయన స్వస్థలం రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి. సుదర్శన్రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వనస్థలిపురం సాహెబ్నగర్లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీసు అధికారుల సంఘం రూ.35,000 సాయంగా ప్రకటించింది.
#
Tags