నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆయన పిల్లిలా మారాడు'
Published on Thu, 11/09/2017 - 15:58
సాక్షి, సూర్యాపేట : ఎస్సీ వర్గీకరణ విషయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిల్లిలా మారారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేసిన మంత్రి ఈటెల తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఎస్సీ సంక్షేమ శాఖ పదవి నుంచి జగదీష్ రెడ్డిని తొలగించి ఆ శాఖ దళిత నేతకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
#
Tags