రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి
Published on Thu, 11/08/2018 - 12:36
కీసర: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి బూత్ స్థాయి సిబ్బందికి సూచించారు. మంగళవారం కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన విధులపై ప్రతి ఉద్యోగి అవగాహన కల్గి ఉండాలన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా విధులను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధులపై వారికి ఎంత మేరకు అవగాహన ఉందన్న విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కీసర ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి లచ్చిరెడ్డి, ఆరు మండలాలకు చెందిన బూత్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
#
Tags