నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అది వినాశనానికి దారి తీస్తుంది:హరీశ్ రావు
Published on Tue, 07/30/2019 - 15:34
సాక్షి, సిద్దిపేట: నేను అనుకోకుండా మనము అనుకున్నపుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లను నాటి వాటి సంరక్షణకు గ్రామాల్లోని మహిళలను, కుల సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎన్ని చెట్లను నాటినప్పటికి వాటిని సంరక్షించే వారు లేకుంటే ఆ కార్యక్రమం వృథా అవుతుందన్నారు. మనం ఎన్నిపనులు చేసిన చెట్లను సంరక్షించే పని చాలా గొప్పదన్నారు. ప్రతి ఒక్కరు పకృతి సంరక్షణకు నడుం బిగించి చెట్లను నాటి వాటి సంరక్షించాలని కోరారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మన వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు.
#
Tags