ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
నగరంలో ఇక మల్టీలెవల్ ఫ్లైఓవర్లు..
Published on Sat, 05/30/2015 - 16:24
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లో రద్దీగా ఉండే పలు జంక్షన్, చౌరస్తాలలో మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లోని ఉప్పల్, హైటెక్ సిటీ, కేబీఆర్ పార్క్, ఫిల్మ్నగర్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ చెక్పోస్ట్, ఎల్బీనగర్ సహా 20 ముఖ్యమైన చౌరస్తాలు, జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ప్రతిపాదిత ఫ్లైఓవర్ల ప్రాజెక్టు తుది రూపు కోసం టీఆర్ఎస్ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులు ఉండే ఈ కమిటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.
#
Tags