చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా ఎఫెక్ట్: ట్రైనీ ఐపీఎస్ల ఔట్డోర్ శిక్షణ రద్దు
Published on Thu, 03/19/2020 - 20:55
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో నేషనల్ పోలీసు శిక్షణ అకాడమీ నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ఔట్డోర్ శిక్షణను రద్దు చేసింది. ప్రస్తుతం ఎన్పీఏలో 229 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పొందుతున్నారు. ఐపీఎస్ల శిక్షణ అకాడమీలోనే కొనసాగనుందని అధికారులు తెలిపారు. కానీ, ఐపీఎస్లకు సంబంధించిన వారు శిక్షణ అకాడమీలోకి ప్రవేశించడానికి అనుమతి లేదన్నారు.
లోపలి వాళ్లు బయటకి, బయటి వాళ్లు లోపలికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వైరస్ నివారణ కోసం సానిటైజర్లు, మాస్క్లు ఇతర జాగ్రత్తలను నేషనల్ పోలీసు శిక్షణ అకాడమీ అధికారులు తీసుకుంటున్నారు.
#
Tags