నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేటీఆర్కు ‘న్యూ ఎకానమీ ఫోరం’ ఆహ్వానం
Published on Mon, 10/08/2018 - 00:31
సాక్షి, హైదరాబాద్: సింగపూర్లో నవంబర్ 6, 7 తేదీల్లో జరగనున్న బ్లూమ్బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం సమావేశానికి వ్యవస్థాపక ప్రతినిధిగా హాజరు కావాలని మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించేందుకు కొత్తగా న్యూ ఎకానమీ ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి 300 కంపెనీల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు, రాజకీయ నాయకులు, వక్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సమాజంలోని అసమానతలను అరికట్టేందుకు నాలుగేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రసంగించాలని ఫోరం నిర్వాహకులు కేటీఆర్ను కోరారు.
#
Tags