ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'
Published on Sun, 06/28/2015 - 16:25
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు చట్టప్రకారం నడుస్తుందని చెప్పారు.
హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుపై గవర్నర్ నరసింహన్కు అధికారం లేదని, బాధ్యత మాత్రమే ఉందని కేశవరావు అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెరపైకి వచ్చాక హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేశవరావు స్పందించారు.
#
Tags