తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'బీమాలో ఎఫ్డీఐలతో నష్టం లేదు'
Published on Thu, 03/05/2015 - 01:36
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. లోక్సభలో ఆయన బీమా సవరణ బిల్లుపై బుధవారం మాట్లాడారు. ఎఫ్డీఐల వల్ల నష్టమేమీ కనిపించడం లేదని, పైగా దాదాపు 3 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 15 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంటల బీమా విషయంలో రైతులు భరించలేని ప్రీమియం ఉండడంతో వాళ్లు చెల్లించలేకపోతున్నారని వివరించారు.
#
Tags