వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డునపడ్డ ఓఎల్సీటీ కంపెనీ కార్మికులు
Published on Tue, 02/23/2016 - 07:25
నల్లగొండ: జిల్లాకు చెందిన ఓ కంపెనీ లాట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నార్కట్ పల్లికి చెందిన ఓఎల్సీటీ కంపెనీ లాట్ ప్రకటించడంతో సుమారు 70 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 3 రోజుల కిందట కార్మికుల దాడిలో మేనేజర్ మస్తాన్ రావు గాయపడి మృతిచెందిన విషయం విదితమే. తరచు వివాదాలు తలెత్తుతున్నాయన్న కారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆందోళన చేపట్టాలని ఆ కంపెనీ కార్మిక సంఘం నిర్ణయించుకుంది.
#
Tags