ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చేటు తెచ్చిన చికెన్ ముక్క
Published on Fri, 11/28/2014 - 03:46
గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
తిమ్మాజీపేట: ఇష్టంగా తిన్న చికెన్ ముక్కే అతని ప్రాణాలను బలిగొంది. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజీపల్లిలో గురువారం జరిగిన ఈ సంఘటనతో కుటుంబం విషాదంలో మునిగింది. బావాజీపల్లి గ్రామానికి చెందిన కుర్వ మంగ శంకరయ్య(60) గురువారం చికెన్తో అన్నం తింటుండగా ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు నీళ్లు తాగించినా ఫలితం లేదు. వెంటనే అతడిని తిమ్మాజీపేటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
#
Tags