రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
12న హజ్ యాత్ర వలంటీర్ల ఎంపిక
Published on Sat, 05/09/2015 - 02:33
హైదరాబాద్ : రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా మదీనాలో హజ్ యాత్రికులకు వలంటీర్లుగా డిప్యూటేషన్పై పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల (ఖాదీమ్- ఉల్ -హుజ్జాజ్ ) ఎంపిక హజ్ హౌస్లో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు లక్కీ డ్రా ద్వారా నిర్వహిస్తున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎం షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రా కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శులు సయ్యద్ ఉమర్ జలీల్, షేక్ మహ్మద్ ఇక్బాల్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
#
Tags