నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బావిలోకి దూసుకెళ్లిన బైక్: ఒకరు మృతి
Published on Sat, 01/16/2016 - 12:31
నల్లగొండ జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడ్డారు. వేగంగా వెళుతున్న మోటారుసైకిల్ అదుపుతప్పిమూలమలుపులోరోడ్డు పక్కన పాడుబావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు చనిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags