వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కార్మికుల వినూత్న నిరసన
Published on Sat, 08/08/2015 - 13:56
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. వేతనాల పెంపు, రెగ్యూలైజేషన్పై సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన కార్మికలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
#
Tags