నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్
Published on Tue, 04/12/2016 - 09:51
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న పేషంట్ సుబ్బమ్మ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#
Tags