వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆసరా' కోసం నిరసన
Published on Sat, 06/27/2015 - 11:44
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పింఛన్లు అందటం లేదని 'ఆసరా' పథకం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని జాతీయరహదారిపై శనివారం ఉదయం పది గంటల నుంచి బైఠాయించి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోస్టల్ అధికారులు పింఛన్ల పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు లింకు లేదని అనర్హత వేటు వేశారని కొందరు ఆరోపించారు.
#
Tags