బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఫహీం
Published on Sat, 12/01/2018 - 15:19
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయు డు ఎంఏ ఫహీంను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
టీపీసీసీకి నూతనంగా ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులుగా నియమించగా, పటాన్చెరు నియోజకవర్గం ఐలాపూర్కు చెందిన ఫహీంకు చోటు దక్కింది. గతంలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించిన ఫహీం తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పీసీసీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరించిన ఫహీం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
#
Tags