రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్లాస్టిక్ వద్దంటూనే వాడకం
Published on Tue, 07/17/2018 - 10:42
సంగారెడ్డి : ‘ప్లాస్టిక్ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడండి, తినడానికి, తాగడానికి మట్టిపాత్రలు వినియోగించండి’ అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ ఆవరణలో మట్టిపాత్రలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ అక్కడ ఈ విషయాన్ని తెలిపేందుకు ప్లాస్టిక్తో తయారు చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడొద్దని సూచిస్తూ ప్లాస్టిక్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చూసి కలెక్టరేట్కు వచ్చిన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
#
Tags