సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'సీఎం నాటిన మొక్కలే ఎండిపోయాయి'
Published on Wed, 07/12/2017 - 16:06
హైదరాబాద్: హరితహారంలో ప్రభుత్వ ఆర్భాటం తప్పా జరుగుతున్నది శూన్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. కరీంనగర్లో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమంలో ప్రజానిర్బంధం కొనసాగింది. 'నగరంలో సామాన్యులు తిరగలేనంత పోలీస్ నిర్బంధం విధించారు. టౌన్ లో దుకాణాలు బంద్ చేయించారు.. హోటల్స్ లో ఎవరికి రూమ్స్ ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. ప్రజలను భాగస్వామ్యం చేయకుండా.. టీఆర్ఎస్ పార్టీ ఆర్భాటం చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్పా ఒరిగేదిలేదు. స్వయంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కలే ఎండిపోయాయి' ఎద్దేవ చేశారు.
#
Tags