వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సార్ల కోసం నిరీక్షణ
Published on Tue, 01/26/2016 - 15:51
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు అధికారులు సకాలంలో హాజరు కాక సోమవారం రంగారెడ్డి జిల్లా ధారూరు మండల పరిషత్ కార్యాలయం వెలవెలబోయింది. ఉదయం 10:30 గంటలకు కార్యాలయానికి అధికారులు రావాల్సి ఉన్నా.. 11:45 గంటలైనా ఏ ఒక్కరూ రాకపోవడంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. మోమిన్ఖుర్దు గ్రామానికి చెందిన వృద్ధురాలు బీజాన్బీ.. తనకు పింఛన్ ఎందుకు రాలేదో.. తెలుసుకునేందుకు వచ్చినా.. అధికారులు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగి పోయింది.
#
Tags