నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైద్యులు లేరని.. వెళ్లగొట్టారు
Published on Fri, 03/31/2017 - 04:05
కోదాడ ప్రభుత్వాస్పత్రిలో పురిటినొప్పులతో గర్భిణుల యాతన
కోదాడ: పురిటినొప్పులతో వచ్చి న ఇద్దరు గర్భిణులను డాక్టర్లు లేరని పంపించిన ఘటన సూర్యా పేట జిల్లా కోదాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మున గాల మండలం తిమ్మారెడ్డి గూడా నికి చెందిన రజని పురిటి నొప్పు లతో బాధపడుతుండగా బుధవారం రాత్రి కోదాడ వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు.
రజనీకి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో వెంటనే వేరొక వైద్యశాలకు వెళ్లాలని సూచించారు. ప్రైవేట్ అంబులెన్స్లో సూర్యాపేట వైద్య శాలకు తీసుకెళ్తుండగా ప్రసవించింది. అలాగే, గురువారం కోదాడకు చెందిన మొయిన్ తన భార్య నుస్రత్ను కాన్పు కోసం వైద్యశాలకు తీసు కొచ్చాడు. డాక్టర్లు లేరని సిబ్బంది చెప్పడంతో ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు.
#
Tags