పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
19న రాష్ట్రపతి రాక
Published on Fri, 12/04/2015 - 23:56
బొల్లారం: ఈ నెల 19న నిర్వహించనున్న తమ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారని ఎంసీఈఎంఈ ఇంజినీరింగ్ కళాశాలల లె ఫ్ట్నెంట్ జనరల్ గురుముఖ్సింగ్ వెల్లడించారు. 1946లో ప్రారంభమైన ఈ కళాశాల సాంకేతిక శిక్షణతో ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిందన్నారు. దీంతో కళాశాలకు ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్తో పాటు పాటు ప్రధానమంత్రి అవార్డు లభించిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్తో పాటు ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
#
Tags