చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మలివిడత ప్రచారానికి రాహుల్, సోనియా దూరం
Published on Sun, 04/07/2019 - 03:22
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మలివిడత ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మన్నెగూడలో ఈ నెల 8న జరగనున్న భారీ బహిరంగ సభను 7వ తేదీకి మార్చారు. ఈ సభకు సోనియా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆమె తెలంగాణకు రావడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు జాతీయ నాయకులు గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్లు హాజరుకానున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే తొలివిడత ప్రచారంలో పాల్గొన్న రాహుల్ కూడా మలివిడత రావడం లేదని తెలిపాయి.
#
Tags