అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
స్వాతంత్య్ర సమరయోధురాలు రాజారత్నమ్మ కన్నుమూత
Published on Mon, 01/20/2020 - 02:33
కేపీహెచ్బీ కాలనీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు కడియాల రాజారత్నమ్మ (106) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ పరిధిలోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో నివసిస్తున్న కుమార్తె సుగుణ ఇంటిలో ఆమె ఉంటున్నారు. కృష్ణాజిల్లా ఇందుపల్లిలో 1914 జూలై 1న జన్మించిన రాజారత్నమ్మ చిన్ననాటి నుంచే స్వాతంత్య్ర సమరంలో పాల్గొనేవారు. కృష్ణాజిల్లా కాటూరుకి చెందిన కడియాల గోపాలరావును వివాహం చేసుకున్నారు. భర్తతో కలసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భర్త అడుగుజాడల్లో కమ్యూనిస్టు బావజాలంతో సేవలందించారు. స్థానికులు, ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
#
Tags