టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం
Published on Thu, 04/30/2015 - 03:33
పేండ్పెల్లి గ్రామస్తుల తీర్మానం
భైంసా రూరల్: వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని పేండ్పెల్లి గ్రామస్తులు తీర్మానించారు. బుధవారం సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు. సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్, వీడీసీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, యువజన సంఘాల నాయకులు, రైతులంతా కలసి స్కూల్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.
#
Tags