నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉత్తమ అధికారులకు రివార్డులు
Published on Thu, 05/24/2018 - 14:15
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ బుధవారం కేపీఐ రివార్డ్స్ అందించారు. కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాలకు సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ–3 బి.కోటేశ్వరరావు, ఈస్ట్, సౌత్జోన్ల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎస్.మోహన్కుమార్, కె.మధుమోహన్రెడ్డి బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు తదితరులు వీటిని అందుకున్నారు. ఈ రెండు నెలలకు కలిపి మొత్తం 291 మందిని కేపీఐ రివార్డ్స్ వరించాయి.
#
Tags