ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కిల్లీ దగ్గర వచ్చింది లొల్లి
Published on Sat, 02/14/2015 - 22:54
కుత్బుల్లాపూర్ : పాన్షాప్లో కిల్లీ కట్టే సమయంలో వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్, చింతల్ గణేశ్ నగర్ బస్టాప్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. మొదట ఇద్దరితో ప్రారంభమై.. ఆపై తొమ్మిది మంది..ఇలా ఒకరికొకరు తోడవుతూ నానా హంగామా సృష్టించారు.
సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటనను అక్కడున్న వారంతా చూసి విస్తుపోయారు. కొందరు వ్యక్తులు 20 నిమిషాలపాటు వీరంగం సృష్టించారు. గణేష్ నగర్లో బస్సు దిగిన ప్రయాణికులు ఈ గొడవను చూసి భయంతో పరుగులు తీశారు. స్థానికులు 100కు ఫోన్ చేయడంతో జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
#
Tags