రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సాయిబాబా ఆలయంలో చోరీ
Published on Wed, 08/05/2015 - 09:55
కట్టంగూరు(నల్లగొండ): దుండగులు సాయిబాబా గుడిలోని హుండీ పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి హుండీ తలుపులు పగలగొట్టి ఉండటాన్నిగమనించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టారు. ఎత్తుకెళ్లిన నగదు రూ. 30 వేలు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదే చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
#
Tags