అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముక్కోటి ఆదాయం 41.42 లక్షలు
Published on Thu, 01/08/2015 - 01:08
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ఈ నెల 1న జరిగిన వైకుంఠ ఏకాదశి(ఉత్తర ద్వారదర్శనం) సందర్భంగా రూ.41,42,925 ఆదాయం వచ్చినట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. టికెట్ల ద్వారా రూ.21,56,500, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.4,33,400, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.15,53,025 వచ్చాయని వివరించారు.
#
Tags