వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ
Published on Mon, 04/25/2016 - 10:40
చిట్యాల: నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్, ఎదురుగా విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను ఢీకొంది.
దీంతో డీసీఎం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దానిని ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు
#
Tags