బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండోసారి ఆత్మహత్యాయత్నం
Published on Sat, 02/21/2015 - 02:24
రెండు నెలల క్రితం కూడా మద్యం తాగిందన్న కారణంతో చంద్రయ్య దుర్గమ్మను మందలించాడు. అప్పుడు కూడా ఆమె అవమానకరంగా భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, పురుగుల మందు తక్కువ మోతాదులో తాగడంతో బతికి బయటపడింది. 15రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వచ్చింది. రెండు నెలల తర్వాత అదే పరిస్థితి ఎదురైంది.
ఇప్పుడు కూడా మద్యం విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మొదటిసారి ఆమె ఒక్కతే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. ఇప్పుడు తనతో పాటు ఇద్దరు కుమారులను కూడా బలి తీసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం.. వారిలో కూడా అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను కూడా బలి తీసుకోవడాన్ని గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు.
#
Tags