మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కృష్ణా, గోదావరి బోర్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా సోమేశ్ కుమార్
Published on Tue, 11/26/2019 - 01:38
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల్లో రాష్ట్రం తరఫున అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ సోమేశ్ కుమార్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ పోస్టులో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యుడిగా ఉంటారు. అయితే గతంలో శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సోమేశ్ ఉండటంతో ఆయన్నే సభ్యుడిగా నియమించారు. తర్వాత ఆయన్ను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ఆ బాధ్యతలు సీఎస్ జోషి చూడాల్సి ఉంది. జోషి వచ్చే నెలలో రిటైర్ అవుతుండటంతో సోవేశ్నే సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
#
Tags