ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖకు ప్రత్యేక రైళ్లు
Published on Fri, 05/09/2014 - 01:03
సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-విశాఖ (07016) ఈ నెల 10వ తేదీ రాత్రి 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-కాచిగూడ (07015) 11వ తేదీ సాయంత్రం 7.05 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. మల్కాజ్గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం,తుని,అనకాపల్లి,దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.
#
Tags