నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చేప ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట
Published on Tue, 06/09/2015 - 08:37
హైదరాబాద్: ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజు ఉబ్బసం రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని మంగళవారం బత్తిన సోదరులు ప్రారంభించారు. అయితే చేపప్రసాదం కార్యక్రమ ప్రారంభంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉబ్బసం రోగులు తరలి వచ్చారు. అయితే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు.
#
Tags