రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గురుకులం నుంచి విద్యార్థిని అదృశ్యం
Published on Sun, 06/25/2017 - 09:50
సుల్తానాబాద్: పెద్దపల్లిజిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.
భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్ష ఈ పాఠశాలలో 5 తరగతి చదువుతున్నది. శనివారం రాత్రి నుండి కనిపించడంలేదు. అయితే ఈ విషయాన్ని గురుకుల పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఆదివారం ఉదయం శ్రీవర్షను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. అయితే తమ కుఽమార్తె పాఠశాల హాస్టల్లో కనిపించలేదు. దీంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
#
Tags