నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
Published on Sun, 12/27/2015 - 15:04
మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుజ్జెనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కరీంనగర్ వైపు వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న టాటాఏస్, స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ అంబేద్కర్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు సమాచారం.
#
Tags